నిన్నే చూస్తు - వికీపీడియా


Article Images

నిన్నే చూస్తు 2022లో విడుదలైన తెలుగు సినిమా. వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై పోతిరెడ్డి హేమలత రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కే. గోవర్ధనరావు దర్శకత్వం వహించాడు.[1] శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి), సుమన్, సుహాసిని, భానుచందర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 అక్టోబర్ 27న విడుదలైంది.[2]

నిన్నే చూస్తు
దర్శకత్వంకే. గోవర్ధనరావు
స్క్రీన్ ప్లేకే. గోవర్ధనరావు
కథకే. గోవర్ధనరావు
నిర్మాతపోతిరెడ్డి హేమలత రెడ్డి
తారాగణంశ్రీకాంత్ గుర్రం
బుజ్జి (హేమలతా రెడ్డి)
సుమన్
సుహాసిని
ఛాయాగ్రహణంఈదర ప్రసాద్
కూర్పునాగిరెడ్డి
సంగీతంరమణ రాథోడ్

నిర్మాణ
సంస్థ

వీరభద్ర క్రియేషన్స్

విడుదల తేదీ

27 అక్టోబరు 2022
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు

  • బ్యానర్: వీరభద్ర క్రియేషన్స్
  • నిర్మాత: పోతిరెడ్డి హేమలత రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కే. గోవర్ధనరావు
  • సంగీతం: రమణ రాథోడ్[3]
  • సినిమాటోగ్రఫీ: ఈదర ప్రసాద్
  • ఎడిటర్: నాగిరెడ్డి

మూలాలు

మార్చు